గ్రీన్జోన్లో మహబూబ్నగర్: శ్రీనివాస్ గౌడ్
కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో మహబూబ్నగర్ జిల్లా గ్రీన్జోన్లో ఉన్నదని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అధికార యంత్రాంగం సహకారంతో నారాయణపేట కరోనా రహిత జిల్లాగా మారిందని, మహబూబ్నగర్ జిల్లా గ్రీన్జోన్గా వచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా కేసులు లేవని, మర…